Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోరేమిటి? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (18:58 IST)
ఏపీలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతుంటే, వాటిని నియంత్రించడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలను నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
మహిళలపై జరుగుతున్న దారుణాలను కట్టడి చేయడంలో పాలకులు విఫలమయ్యారనీ, అందువల్ల ఇకపై ఈ ఘటనలు జరగకుండే చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగాలని కోరారు.

 
ఈ దారుణ ఘటనలు ఏపీలో ఆగకపోతే హైకోర్టు సుమోటోగా తీసుకుని మహిళల రక్షణకై ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వాన్ని తాము నిందించడం లేదనీ, సూచన మాత్రమే చేస్తున్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments