Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు షాక్.. జీవో నెం.1 సస్పెండ్.. 20న తుది తీర్పు

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (17:03 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ నెల 20న తుది తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీచేసిందని ఆయన పేర్కొన్నారు.
 
దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్దంగా ఉందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడుతూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాగా, జీవో నంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ విపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments