Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని హోటళ్లలో భోజనం చేసే భక్తుల నుంచి అధిక రేట్లు తీసుకుంటున్నారన్న దానిపై దాఖలైన పిటిషన్‌ పైన హైకోర్టు న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్ వాదోపవాదాలను విన్నారు.

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లోని హోటళ్లలో భోజనం చేసే భక్తుల నుంచి అధిక రేట్లు తీసుకుంటున్నారన్న దానిపై దాఖలైన పిటిషన్‌ పైన హైకోర్టు న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్ వాదోపవాదాలను విన్నారు. 
 
భక్తుల నుంచి అధిక ధరలు వసూళ్ళు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈఓ శ్రీనివాసరాజుల ప్రశ్నించారు న్యాయమూర్తి. న్యాయమూర్తి ప్రశ్నకు తితిదే ఉన్నతాధికారులు విన్నవిస్తూ... నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్న హోటళ్ల పైన ఒక నెల అద్దెను ఫైన్‌గా వసూలు చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments