Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట .. ఈ నెల 22 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:36 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరోమారు ఊరట లభించింది. ఈ నల 22వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు మంగళవారం సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ కేసు వాదనలు సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని, ఆ గడువు ముగిసేవరకు ఆయనను అరెస్టు చేయబోమని స్పష్టంచేశారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబమని కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ తదుపరి విచాణనను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments