Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (14:52 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితుల్లో ముగ్గురికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఈ ముగ్గురు ప్రయత్నించారు. అయితే, హైకోర్టు అన్ని కోణాల్లో విచారించి వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు కడప సెంట్రల్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments