Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట.. ఎలా?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబానికి ఊరట లభించింది. గత 2019 ఎన్నికలకు ముందు ధర్నాకు దిగి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో ఆయన ఊరట లభించింది. ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు 8 వారాల పాటు విచారణను వాయిదా వేసింది. 
 
గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపిస్తూ తన ఇద్దరు కుమారులతో కలిసి మోహన్ బాబు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసుల కేసు నమోదైంది. 
 
ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments