Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ క‌ంటే రాజ‌ప్పే నెంబ‌ర్ వన్.. ఎందులో?

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప‌రిష్కారం కాకుండా పేరుకునిపోయిన ఫైళ్ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు, అధికారులు ఆ ఫైళ్ళ క్లియరెన్స్‌లో నిమగ్నమైపోయారు.

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:23 IST)
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప‌రిష్కారం కాకుండా పేరుకునిపోయిన ఫైళ్ల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు, అధికారులు ఆ ఫైళ్ళ క్లియరెన్స్‌లో నిమగ్నమైపోయారు. అయితే, ఈ పెండింగ్ ఫైళ్ల ప‌రిష్కారంలో ఎవ‌రు ఎలా ప‌ని చేస్తున్నారో ఓ రిపోర్ట్ త‌యారు చేశారు. ఈ నివేదిక ప్ర‌కారం లోకేష్ క‌ంటే చిన రాజ‌ప్పే మొద‌టి స్ధానంలో ఉండ‌డం విశేషం. 
 
చిన రాజప్ప, లోకేష్, నారాయణలు సగటున గంట వ్యవధిలో ఫైళ్ల క్లీరెన్సు చేస్తుంటే.. మంత్రి అచ్చెన్నాయుడు రెండు గంటలు, దేవినేని ఉమా 14 గంటలు, కాల్వ శ్రీనివాసులు 15 గంటలు సగటు సమయం తీసుకుంటున్నారు. 
 
ఇకపోతే, పరిటాల సునీత సగటున ఒకరోజు 6 గంటలు, గంటాశ్రీనివాసరావు 3 రోజుల 14 గంటలు, నక్కా ఆనందబాబు ఒకరోజు 8 గంటలు, యనమల రామకృష్ణుడు 7 రోజుల 23  గంటలు, కె.ఇ.కృష్ణమూర్తి 3 రోజుల 5 గంటలు, అయ్యన్నపాత్రుడు 2 రోజుల 4 గంటలు, ఆదినారాయణ రెడ్డి 2 రోజుల 19 గంటలు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 13 గంటలు, కొల్లు రవీంద్ర 5 రోజుల 1 గంటలా సమయం తీసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments