Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు.. మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:54 IST)
కొందరు కుహానా మేధావులు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కొందరు కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు సంకుచిత స్వభావంతో వ్యాఖ్యానాలు చేయరాదని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments