Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (11:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో వెళ్లాలని, అపుడు అధికారులో మీకు టీలు ఇచ్చి, కుర్చీలు వేసిమరీ పనలు చేసిపెడతారంటూ సూచించారు. పైగా, తాను చెప్పినట్టు అధికారులు వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పను, చేతల్లో చూపిస్తాను అని పరోక్షంగా అధికారులను సైతం హెచ్చరించారు. 
 
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం అధికారులు, పోలీసులు నానా రకాలుగా వేధించారు. వారికి నరకం చూపించారు. వైకాపా నేతల దాడిలో గాయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితులపైనే కేసులు పెట్టారు. పోలీసులు అయితే మరింతగా చెలరేగిపోయారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా నడుచుకున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసి, వారిపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇపుడు అధికారం మారిపోయింది. వైకాపా స్థానంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments