Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి రాముడికి బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చిన ఏపీ మంత్రి!

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:02 IST)
భద్రాద్రిలో కొలువైవున్న సీతారామచంద్ర స్వాముల వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని బంగారు కిరీటాన్ని కానుకగా బహుకరించారు. మొత్తం 13 లక్షల రూపాయల వ్యయంతో ఈ కిరీటాన్ని తయారు చేయించి అందజేశారు. తన కుటుంబ సభ్యులతో సమేతంగా స్వామి క్షేత్రానికి చేరుకున్న కొడాలి నాని..  ఆలయ అర్చకులకు బంగారు కిరీటాన్ని అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు చెప్పారు అలాగే, తమ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తినివ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments