Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే మరో హరికృష్ణలా...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
మంత్రి సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వారి వాహనం అదుపు తప్పి.. డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. 
 
సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు. సోమిరెడ్డి పెను ప్రమాదం తప్పించుకోవడానికి ప్రధాన కారణం ఆయన డ్రైవరే. లేనిపక్షంలో సినీ నటుడు హరికృష్ణ కారు ప్రమాదానికి గురైనట్టుగా సోమిరెడ్డి కారు కూడా ప్రమాదానికి గురైవుండేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments