Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (17:22 IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం, మంత్రి గంటా ఇతర మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం. 
 
వైకాపా ఎత్తులకు పైఎత్తులు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిపెట్టిన గంటాను ఈసారి జగన్ మోహన్ రెడ్డి పైన పులివెందులలో బరిలోకి దింపితే... అంటూ బాబు అన్నట్లు సమాచారం. ఈ మాటతో అక్కడున్నవారంతా కొద్దిసేపు ఆనందంతో నవ్వుకున్నారట. మొత్తమ్మీద కడప ఎమ్మెల్సీ సీటు సాధించడంతో తెదేపాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments