Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి నారాయణ కుమారుడు మృతికి స్పీకర్ కోడెల సంతాపం

అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు.

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:09 IST)
అమరావతి : పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణానికి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిత్‌తో పాటు రాజా రవివర్మ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నారాయణ కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments