Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం... సంక్షేమం అపుడే!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (15:43 IST)
ఆరునూరైనా టీడీపీ అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సమర్థ నాయకుడు వస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని చెప్పారు.
 
 
విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగు విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దన్నారు... ఇంతవరకు లేదు. పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని చెప్పడం ఇదేమి చోద్యం అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. కార్మిక సంక్షేమం జరగాలంటే మళ్లీ తెదేపా రావాల‌ని, మ‌ళ్లీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు వ‌స్తేనే సంక్షేమం అని అచ్చెన్న అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments