Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలో మరో బాదుడు... ఫ్యాన్సీ నంబరు కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలి...

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో బాదుడుకు శ్రీకారం చుట్టింది. వాహనాలకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే ఇప్పటివరకు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇపుడు ఈ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచేసింది. ఈ మేరకు ఏపీ మోటారు వాహన చట్టానికి సవరణలు చేసింది. 
 
వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక రుసుంను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచేసింది. ప్రస్తుతం వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. 
 
అయితే, తాజాగా ఈ రుసుంను రూ.2 లక్షలకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీంతో ఫ్యాన్సీ నంబరు కావాలనుకునేవారు రూ.5 వేల స్థానంలో రూ.2 లక్షలు ప్రాథమిక రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లలో కూడా బాదుడుకు శ్రీకారం చుట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments