Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లవారుజాము నుంచే వృద్దాప్య పెన్షన్ డబ్బుల పంపిణీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లను బుధవారం తెల్లవారుజామునుంచే గ్రామాల్లోని వలంటీర్లు పంపిణీ మొదలుపెట్టారు. ఫలితంగా తొలి రెండు గంటల్లోనే ఏకంగా 50 శాతం పింఛన్ల డబ్బును లబ్దిదారులకు పంపిణీ చేశారు. 
 
రాష్ట్రంలో దాదాపుగా 60.75 లక్షల పెన్షనర్లకు రూ.1,543.80 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ డబ్బుల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే ప్రారంభించారు. 
 
ఫలితంగా ఉదయం 7 గంటలకే దాదాపు 30.01 శాతం పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే, ఉదయం 8 గంటలకు 48.27 శాతం మందికి పంపిణీ చేసినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ముత్యాల నాయుడు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments