Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 14న ఏపీయూడబ్ల్యూజే ధర్నా

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (07:48 IST)
అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే నేతలు తెలిపారు.

ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.  ప్రభుత్వ అధికారులతో మీడియా  అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

అక్రెడిటేషన్ జారీలో ఈసారి  అన్యాయం జరిగితే  సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు  గండి పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రతీఒక్కరూ బాధ్యతగా భావించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments