Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీం జగన్‌కు ప్రశంసలు, ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌కుయ్ మంటూ ప్రసంగాల్లో తాను ప్రవేశపెట్టిన అంబులెన్స్ విధానాన్ని చూచి ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి హర్షం వ్యక్తం చేసారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ 104, 108 అంబులెన్స్ ద్వారా సేవలందించేందుకు ఏకంగా 1088 వాహనాలను ప్రారంభించారు.
 
వీటిని ప్రారంభించిన రెండవ రోజే చిత్తూరు జిల్లాలో గర్భవతియైన ఓ మహిళ నేరుగా 108లో ఆస్పత్రికి వెళ్తూ అందులోనే పురుడు పోసుకుంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ఇలాంటి మేలు జరిగితే ఎవరు మెచ్చుకోకుండా ఉండగలరు. అందుకే అరబిందో ఫార్మా సీఓఒ సాయిరామ్ స్వరూప్ జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments