Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది నెల్లూరు రొట్టెల పండుగ లేనట్లే

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:12 IST)
ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగకు రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నెల్లూరు ప్రతి యేటా కిటకిట లాడేది.

కానీ కరోనా నేపథ్యంలో రద్దయింది. వైరస్ వ్యాప్తి ప్రభలుతున్నకారణంగా రొట్టెల పండుగను రద్దు చేసినట్లు తెలుస్తోంది. భక్తులెవరూ రాకుండా (బారా షహిద్)ప్రాంత్తాన్నిపోలీసులు తమ అధీనంలో కి తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక సంప్రదాయం ప్రకారం ఈ నెల31న రాత్రి గందొత్సవం నిర్వహించనుండగా దీనికి కూడా భక్తులకు అనుమతి లేనట్టే తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments