Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ మెడపై పొడవాలని ప్లాన్... హత్య చేయడానికే దాడి... రిపోర్ట్

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (19:17 IST)
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో దాడికి పాల్పడ్డాడనీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోడి పందేల కత్తితో జగన్ మోహన్ రెడ్డి మెడపై దాడి చేసి హత్య చేయాలని అతడు ప్రయత్నించాడనీ, ఒకవేళ అది మిస్ అయితే రెండో కత్తితో దాడి చేయాలని అనుకున్నాడనీ, ఐతే జగన్ మోహన్ రెడ్డి చాకచక్యంగా తప్పించుకున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొ న్నారు. 
 
రెండు కత్తులలో తొలుత ఒక కత్తితో పొడిచి అది గురి తప్పితే రెండో కత్తితో పొడవాలని ప్రణాళిక రచించాడని వెల్లడించారు. కాగా వైసీపీ అధినేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించించింది. మరోవైపు శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు అతనికి లేఖ రాయడంలో సాయం చేసిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments