Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:28 IST)
జాతీయ పతాక రూపశిల్పి  శ్రీ పింగళి వెంకయ్య కావడం మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. ఆగస్టు 2 ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు  పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సీఈవో జంగా శ్రీనివాస్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జాతీయ జెండా తయారు చేసిన తెలుగు వాడి గొప్పతనాన్ని  కీర్తిస్తూ వాడవాడలా ఆయన జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన జయంతి ఆగస్టు 2  మరియు వర్ధంతి  జులై 4లను జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పింగళి వెంకయ్య గారికి భారతరత్న ప్రకటించాలి అని జంగా శ్రీనివాస్ విజ్ఞప్తి చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments