Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు: మంత్రి మేకపాటి

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:57 IST)
మూడేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు.

మూడు గ్యాస్‌ కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన అన్నారు. పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, సదుపాయాలు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ, తదితర అంశాలపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

కోనాడ నుండి భీమునిపట్నం, చైనాబజార్‌ జంక్షన్‌, విశాఖపట్నం పరిధిలో బీచ్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్ల కార్పొరేషన్‌ సేవలను మరింత పెంచేలా చూడాలని పేర్కొన్నారు.

కోవిడ్‌ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇండ్రస్టియల్‌ పాలసీ ప్రకటనపై బుధవారం సిఎంతో సమీక్ష అనంతరం ప్రకటన చేస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments