Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత‌మ‌నేనికి హైకోర్టులో ఊరట-తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ స్టే

Webdunia
బుధవారం, 4 మే 2022 (16:34 IST)
చింత‌మ‌నేనిపై న‌మోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ సీనియ‌ర్ నేత‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు బుధ‌వారం హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. 
 
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీల‌కు నిర‌స‌న‌గా టీడీపీ 'బాదుడే బాదుడు' పేరిట నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా పాల్గొన్న సంద‌ర్భంగా చింత‌మ‌నేని ఘాటు వ్యాఖ్య‌లు చేశారంటూ చింత‌ల‌పూడి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చింత‌మ‌నేనిపై చింత‌ల‌పూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు. 
 
ఈ కేసును స‌వాల్ చేస్తూ చింత‌మనేని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై బుధవారం నాడు విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... ఈ కేసులో త‌దుప‌రి చర్య‌లు చేప‌ట్ట‌వద్దంటూ స్టే విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments