Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుర పోరులో కుదిరిన దోస్తీ...కొండ‌ప‌ల్లిలో బీజేపీ జ‌న‌సేన క‌లిసి పోటీ!

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (12:01 IST)
ప్రతిష్టాత్మక విజ‌య‌వాడ శివారు కొండపల్లి పుర పోరులో జనసేన, బిజేపి మిత్ర బంధం యదావిధి కొనసాగనుంది. రాష్ట్రం లో బిజేపి, జనసేన మద్య కొనసాగుతున్న స్నేహ బంధం సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అమలు చేయనున్నారు. అధికార వైసీపీ కి ధీటుగా మున్సిపాలిటీ పరిధిలోని 29 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్ధులను నిలబెట్టి తమ సత్తా చాటేందుకు సిద్ధం అయ్యారు.
 
కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డుల్లో సగ భాగం సీట్లు బిజేపి, సగం జనసేన పోటీ చేసే విధంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. సీట్ల పంపకాల పై ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయనికి రాగా, ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశాల పై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల కలయిక తో అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తామనే ధీమాతో ఇరు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments