Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోండా ఉమ కాజేశారయ్యా... రూ. 35 లక్షలు తీసుకుని...

ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

Webdunia
బుధవారం, 30 మే 2018 (17:49 IST)
ఎమ్మెల్యే, తితిదే బోర్డ్ సభ్యుడు అయిన బోండా ఉమా మహేశ్వర రావు మరోసారి వార్తల్లో నిలిచారు. బోండా ఉమ తమకు విజయవాడలోని సుబ్బరాయ నగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి డబ్బు తీసుకుని మోసం చేశారంటూ నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తమకు స్థలం ఇస్తామని చెప్పడంతో బోండా ఉమకు రూ. 35 లక్షలు ఇచ్చామనీ, కానీ ఎంతకీ స్థలాన్ని ఇవ్వలేదని వెల్లడించారు. 
 
కాగా బోండా ఉమా మహేశ్వర రావుపై గతంలోనూ ఇటువంటి ఆరోపణలు రావడం గమనార్హం. గతంలోనూ ఆయన కొంతమంది భూములను ఆక్రమించారనీ, తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ అవన్నీ తప్పుడు ఆరోపణలంటూ ఆయన కొట్టిపారేశారు. మరి ఇప్పుడు ఈ ఆరోపణపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments