Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు ఒంగోలు జాతి గిత్తలు కావాలి... స్పీకర్ కోడెలను కలిసిన బ్రెజిల్ వ్యాపారులు

అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాం

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (18:39 IST)
అమరావతి : బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్(Joss)తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ స్పీకర్ డా.కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ మేరకు ఈ ప్రతినిధి బృందం స్పీకర్ ఛాంబరులో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది.
 
ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి(Ongole Bulls Cattle Breeding Development)గాను ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని కరపర్చిన నేపధ్యంలో ఈ ప్రతినిధి బృదం ఇక్కడకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో బ్రెజిల్ దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా స్పీకర్ శివ ప్రసాదరావు మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రాముఖ్యతను వారికి వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments