Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించిన రిషి సునక్ తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:30 IST)
Rishi sunak
బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్-ఉషా సునక్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. వారితో పాటు సునక్ అత్తమ్మ సుధా మూర్తి కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ అర్చకులు వారిని శాలువాలతో సత్కరించారు. 
బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు రాఘవేంద్ర స్వామి సందర్శనకు సంబంధించిన ఫోటోలను సునక్ ఫ్యామిలీతో పాటు సుధామూర్తి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 
 
రుషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఏపీ రాఘవేంద్ర మఠాన్ని సందర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments