Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో శ్రీవారి లడ్డూల విక్రయమా?

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (08:32 IST)
ఎంతో ప్రసిద్ధిగాంచిన అమృతంతో సమానంగా భావించే శ్రీవారి ప్రసాదాల్లో ఒకటైన లడ్డూలను ఆన్‌లైన్‍‌లో విక్రయిస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి  దేవస్థానం (తితిదే) బోర్డు స్పందించింది. 
 
శ్రీవారి లడ్డూలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. భక్తులు వీటిని నమ్మొద్దని కోరారు. తితిదే వెబ్‌సైట్ ద్వారా భక్తులు దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లడ్డూలను బుకు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. 
 
దర్శనంతో సమంబంధం లేకుండా లడ్డూలు బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని తితిదే అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments