Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి శంఖుమిట్ట ప్రాంతంలో కారులో మంటలు

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:22 IST)
తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కాంరంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో మంటలు వ్యాపించగానే భక్తులంతా దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. 
 
మరికొందరు భక్తులు అగ్నిమాపకదళ సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అగ్నిమాపక యంత్రాలతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.  అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments