Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ విజ్ఞప్తికి సీబీఐ సానుకూల స్పందన.. కానీ శుక్రవారం...

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:35 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని మరోమారు నోటీసులు జారీచేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తులో భాగంగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
వీటిని స్వీకరించిన అవినాష్... విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలని, ముందుగా ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుందని చెప్పారు. దీనిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
 
మంగళవారం హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. ఆయన దారి మధ్యలో ఉన్న సయంలో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments