Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ ఎస్పీగా ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారిణి

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌.జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా నియామకమయ్యారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు రూరల్‌ ఎస్పీగా ఉన్నారు. జయలక్ష్మితోపాటు ఢిల్లీలో డీసీపీగా ఉన్న 2007 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి నుపుర్‌ ప్రసాద్‌ను కూడా సీబీఐ ఎస్పీగా కేంద్రం నియమించింది.
 
వీరిద్దరూ నాలుగేళ్లపాటు సీబీఐలో పనిచేస్తారు. అయితే బదిలీపై ఇంకా ఆర్డర్స్ రాలేదు. కానీ, రూరల్ జిల్లాకి నూతన ఎస్పీని నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో కూడా నలుగురు ఎస్పీలను సీబీఐలో నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments