Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా అల్లుడు వద్ద 4 గంటల పాటు సీబీఐ విచారణ

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (15:35 IST)
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా, ఆయన అల్లుడు, డాక్టర్ సునీత నర్రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆయనకు సీఆర్పీ 160 కింద నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులు తనపై చేస్తున్న వారి ప్రశ్నలతో పాటు సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, వివేకా హత్య స్థలంలో దొరికి లేఖపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. లేఖనుఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సివచ్చిందని సీబీఐ అధికారులు వివరణ అడిగారు. ఆయన వద్ద తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేయడంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments