Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమై

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (11:41 IST)
మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమైన చర్య అనీ, దారుణమైనదని అన్నారు. 
 
ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభ్యంతరకరమని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లపై నియంత్రణ విధించాలని ఆమె కోరినట్లు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న అత్యాచారాలను ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో దర్శనమివ్వడం ఎక్కువైంది. ఈ మాధ్యమాల ద్వారా అత్యాచారం దృశ్యాలను షేర్ చేయడంపై నిరోధించాలని నన్నపనేని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments