Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:39 IST)
విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇందుకోసం ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబును పోలీసులు బాధితురాలి వద్దకు తీసుకెళ్ళారు. చంద్రబాబు రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
మరోవైపు, బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర హమిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మను టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసారు. 
 
అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతానని వారికి నచ్చచెప్పారు. చివరకు పోలీసు సాయంతో ఆమె బాధితురాలి వద్దకు వెళ్లారు. అయితే, టీడీపీ మహిళా కార్యకర్తలు మాత్రం ఆస్పత్రి వద్దే బైఠాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments