Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

Webdunia
గురువారం, 12 మే 2022 (16:14 IST)
కుప్పంలో మూడు రోజుల పాటు టీడీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీ ఈ పర్యటన ప్రారంభమైంది. 13, 14 తేదీల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు.

శాంతిపురం, కుప్పం, రామకుప్పం, గుడుపల్లి మండలాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు. గురువారం కుప్పంలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి జరిగే పట్టాలమ్మ జాతరలో పాల్గొన్నారు. 
 
ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దులో ఉన్న పట్టాలమ్మ తల్లి జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సమ్మక్క సారక్క జాతరలా పట్టాలమ్మ జాతరలా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
 
అలాగే ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు కుప్పంలో పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. అధినేత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments