Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:29 IST)
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ వుండాల్సి వస్తోందని పరోక్షంగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసారు.

 
ప్రజలను రక్షించే పోలీసులను రౌడీలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేస్తుంటే ఏమీచేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెధవ పని చేసి బహిరంగంగా ఎవరైనా తిరగలేరనీ, సిగ్గులేని వారే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు.


ఎవరు తప్పు చేస్తే వారిని సీఎం మందిలించి దండన విధిస్తే పరిస్థితి ఇక్కడ దాకా రాదనీ, మిగిలినవారికి భయం కలుగుతుందని అన్నారు. సీఎం ఉదాశీన వైఖరి కారణంగానే విద్రోహశక్తులు మరింత పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments