Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ గురించి బాబు ఏమ‌న్నారో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (17:22 IST)
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాలపై చ‌ర్చించారు. మోదీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇత‌ర పార్టీల సీఎంలు ఎవ‌రున్నార‌నే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. కేసీఆర్ బీజేపీకి  దగ్గరవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని కానీ.. తెలంగాణ‌లో తెలుగుదేశం క్యాడ‌ర్ బ‌లంగా ఉంద‌ని పేర్కొన్నారు.
 
రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా.. మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్, జగన్ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని తెలిపారు. గెలవరని తెలిసి 2014లో బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments