Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీకి పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాదు : చంద్రబాబు

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు మాటలతో దాడి చేశారు. నరేంద్ర మోడీ చదువుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హస్తినలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ సాగిస్తున్న అప్రజాస్వామ్య పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమయ్యామన్నారు. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 
 
దేశంలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాన వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేస్తున్నారనీ, దీంతో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 
 
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తప్పుడు అఫిడవిట్‌తో సుప్రీంకోర్టును సైతం తప్పుదోవ పట్టించిందన్నారు. ఎక్కడి, ఎవరికి ఇబ్బంది వచ్చినా తామంతా కలిసి ఆందోళన చేశామని, మోడీ నిరంకుశ పాలన నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని, అందుకే తామంతా ఏకమయ్యామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments