Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే.. చంద్రబాబు(వీడియో)

తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారి కళ్లలో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. తిరుపతిలోని తనపల్లిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 1750 పక్కా గృహాలను ప్ర

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:14 IST)
తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవారి కళ్లలో ఆనందాన్ని చూడడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. తిరుపతిలోని తనపల్లిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన 1750 పక్కా గృహాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నిరుపేదలకు అందజేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను నాటారు. 
 
ఈ సంధర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ  తిరుపతిని సిటీ ఆఫ్‌ లేక్స్‌గా వంద చెరువులను సుందరీకరణ చేస్తున్నట్లు సిఎం చెప్పారు. పేదవారికి సొంత ఇంటి కలను నెరవేరస్తున్నామని, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఉన్నా పేదవారి సంక్షేమాన్ని విస్మరించమని చెప్పారు. 
 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 14లక్షల ఇళ్ళకు, పట్టణ ప్రాంతాల్లో 5.39 లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇందుకోసం 50వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు సిఎం. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలు పెడుతున్నామని, నైపుణ్యాల శిక్షణను వారికి కూడా వారికి ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments