జనం కోసం, నిజాయితీ కోసం చంద్రబాబు జైల్లో ఎన్ని రోజులైనా వుంటారు: బోయపాటి శ్రీను

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (14:46 IST)
విభిన్న దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జనం అంటే ఇష్టమనీ, అభివృద్ధి అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనకు డబ్బు మీద ఆసక్తి వుండదనీ, ప్రతి ఒక్క పౌరుడు వృద్ధి చెందాలన్న తపనతో పనిచేస్తారనీ, ఆయనతో తను జర్నీ చేసినట్లు చెప్పారు బోయపాటి.
 
జనం కోసం, నిజాయితీ కోసం ఇలా జైల్లో ఎన్ని రోజులు కూర్చోబెట్టినా కూర్చుంటారని బోయపాటి అన్నారు. బోయపాటి శ్రీను వ్యాఖ్యలు ట్విట్టర్లో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ చందమామకు చేదు అనుభవం.. అభిమాని అలా..?

దీపికా లేనప్పుడు డార్లింగ్‌ను ఫోటో తీసిన దిశా పటానీ

డిజిటల్ శక్తి అలా ఉపయోగించుకుంటున్న సమంత

కెరీర్ కోసం డింపుల్ హాయతి లిక్కర్ పూజలు

ఆ హీరో నాకు బంగ్లా కొనిపెట్టాడా.. రాసేటప్పుడు ఆలోచించండి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి మామిడి కాయలు తింటే 9 ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే ఈ సూత్రాలు పాటించాలి

ఓట్స్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తెలంగాణలో ప్రజలను వేధిస్తున్న ఊబకాయం సమస్య..

స్ట్రాబెర్రీలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments