Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (15:09 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు తెలిపాయి. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి గురించి మెగా కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
 
తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంజనా దేవి ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments