Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో హత్య.. కడపలో శిక్ష.. ఎలా జరిగింది?

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:45 IST)
దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా కేవీ.పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్‌ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్‌ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది. అక్కడ ఆమె ఓ హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంది. 
 
దీంతో ఆమెను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించవచ్చు. 
 
ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ముద్దాయి తరపు న్యాయవాది తీసుకెళ్లడంతో ఈజిప్టు కోర్టు మన్నించి చిత్తూరు జైల్లో శిక్ష అనుభించేందుకు సమ్మతించింది. దీంతో ఆమె చిత్తూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments