Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలివేసిన మోడీని ఏం చేయాలి : స్వరం పెంచిన చంద్రబాబు

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:11 IST)
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా, వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. 
 
ట్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం సోదరులను జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏకంగా కట్టుకున్న భార్యను వదిలివేసిన నరేంద్ర మోడీని ఏం చేయాలంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. భువనేశ్వరి భర్తగా, లోకేశ్ తండ్రిగా, దేవాన్ష్ తాతగా గర్వపడుతున్నానని చంద్రబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments