Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు అర్చకులు స్వాగతం ఇచ్చారు. సీఎంకు వేద మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు
 
పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం స్వీకరించి టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
మరోవైపు ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏడుకొండల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం పట్టుబట్టలను సమర్పించడం ఆనవాయితీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments