Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలంపిక్ మెడ‌ల్‌ని ఆస‌క్తిగా ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:38 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సిందును సీఎం జగన్ అభినందించారు. వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పీవీ. సిందూను సీఎం జగన్ ఈ సందర్భంగా సత్కరించారు.
 
మీ ఆశీర్వాదంతో పతకం సాధించానని సింధు సీఎం జగన్ తో అనగా... దేవుడి దయతో మంచి ప్రతిభను కనభరిచారు అని సీఎం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సిందుకు ముప్పై లక్షల రూపాయలు సీఎం జగన్ ప్రకటించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో వెంటనే అకాడమీని ఏర్పాటు చెయ్యాలని కోరారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు. విశాఖ‌లో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు సింధుకు 2 ఎక‌రాల స్థ‌లం సీఎం జ‌గ‌న్ కేటాయించారు. ఇందులో అకాడ‌మీ త్వ‌ర‌గా ఏర్పాటు చేస్తే, ఏపీకి మంచి క్రీడాకారులు త‌యార‌వుతార‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments