Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (15:41 IST)
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్ష్ వేటు కూడా వేశారు. ఈ సస్పండ్ అయిన వారిలో సీఐ హనీష్, ఎస్.ఐ శ్రీనివాసరావులు ఉన్నారు 
 
యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రులు ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. తక్షణం విచారణ జరుపకుండా తాస్కారం చేశారు. చివరకు బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments