Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమ్మఒడి మూడో విడత నిధుల విడుదల

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (09:50 IST)
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం వేదికగా జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. ఆ తర్వాత లబ్దిదారులను ఉద్దశించి ఆయన ప్రసంగిస్తారు. 
 
ఇందుకోసం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళంకి చేరుకుంటారు. 11 గంటల సమయంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు అమ్మఒడితో లబ్ది చేకూరుస్తూ రూ.43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6595 కోట్లను ముఖ్యమంత్రి స్వయంగా బటన్ నొక్కి జమ చేస్తారు. ఆ తర్వాత ఆయన అమ్మఒడి లబ్దిదారులతో ముఖాముఖిగా మాట్లాడుతారు. పిమ్మట 12.15 గంటలకు తిరిగి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments