Webdunia - Bharat's app for daily news and videos

Install App

19న విశాఖ జిల్లా పర్యటనకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (17:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు కారులో వెళుతారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11.05 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడ నుంచి 11.50 గంటలకు రుషికొండ వెమ వెల్‌నెస్ రిసార్టుకు చేరుకుంటారు. అక్కడ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విశాఖలో మధ్యాహ్నం 1.25 గంటలకు బయలుదేరి తాడేపల్లికి 2.30 గంటలకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా విశాఖలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments