Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి, తెలుగుదేశం పార్టీతో పోలికా? : నారా లోకేశ్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:25 IST)
‘‘వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి.. జ‌నం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?’’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, పార్టీ కోసం పోరాడిన యోధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఒక్క చాన్స్, చివ‌రి చాన్స్ అని ప్ర‌జ‌లు స్థానిక ఎన్నిక‌ల ద్వారా తీర్పునిచ్చారన్నారు.

స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు జ‌రిగితే జ‌నంలో ఉన్న వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డుతుంద‌ని జ‌గ‌న్‌రెడ్డి రాజ్యాంగ‌వ్య‌వ‌స్థ‌ల‌పై దాడికి  తెగ‌బ‌డ్డారని ఆయన ట్వీట్ చేశారు. న్యాయ‌స్థానాల చొర‌వ‌తో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగాయన్నారు.

‘‘అధికార‌యంత్రాంగం‌, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హ‌త్య‌లు చేశారు, కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డ్డారు, నామినేష‌న్ ప‌త్రాలు చించేశారు, ఆస్తులు త‌గుల‌బెట్టారు, ప్ర‌లోభాల‌తో ఏక‌గ్రీవాలు చేసుకున్నారు. ఇన్ని చేసినా ఎదురొడ్డి నిలిచి గెలిచారు తెలుగుదేశం యోధుల‌కు, కార్యకర్తలు’’ అని లోకేశ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments