Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:30 IST)
కృష్ణాజిల్లా దివిసీమలో ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది దివిసీమలో విద్యార్థుల చదువుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. స్కూల్స్ తెరిచారనే ఆనందం ఒకవైపు, కరోణ దరికి చేరుతుందనే భయం మరోవైపు విద్యార్థులను వెంటాడుతున్నాయి.

పాఠశాల తెరిచి 15 రోజులు గడవక ముందే ఐదుగురు విద్యార్థులు కరోనా బారిన పడటం దివిసీమలో విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది.

నాలుగు రోజుల క్రితం నాగాయలంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ స్కూల్ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకగా ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే కోడూరు మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఒక విద్యార్థికి మోపిదేవి మండల పరిధిలోని మెరకన పల్లి ఎంపీపీ స్కూల్ లో మరో విద్యార్థి కరోనా బారిన పడ్డారు.

అంతేకాకుండా చిన్నారులకు ఇంకా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకపోవడంతో  దివిసీమలోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అనే మీ మాంసలో ఉన్నారు. మరో నెలలో కరోణ మూడవ దశ వస్తుందనే వైద్యనిపుణుల ముందస్తు ప్రకటన సైతం విద్యార్థుల చదువులు పై ప్రభావం చూపుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments